ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై మృతి 

  • కారు- బైక్ ఢీకొన‌డంతో దుర్ఘ‌ట‌న‌
  • ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, జ‌గిత్యాల‌: రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై శ్వేత మృతి చెందారు. జ‌గిత్యాల జిల్లా గొల్ల‌ప‌ల్లి మండ‌లంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎస్సై శ్వేత‌తోపాటు మ‌రో ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. చిల్వ కోడూరు వ‌ద్ద కారు బైక్ ఢీకొన‌డంతో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఎస్సై శ్వేత జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్ట‌ర్‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Tags:

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు