21 మంది ఐపీఎస్ ల బదిలీ

21 మంది ఐపీఎస్ ల బదిలీ

  • సీపీలు, ఎస్పీలకు స్థానచలనం
  • వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్ 
  • రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా 
  • కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ 

- సీపీలు, ఎస్పీలకు స్థానచలనం 
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్ 
- అంబర్ కిషోర్ ఝా రామగుండం సీపీగా బదిలీ 
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం

అక్షరదర్బార్, వరంగల్

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. బదిలీ అయిన వారిలో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, మరో ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కలిగింది. 14 మంది ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇన్నాళ్లు పనిచేసిన అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం నియమితులయ్యారు. ఎమ్మెల్సీ టీచర్స్, పట్టభద్రుల ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మొదట ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది.IMG-20250307-WA0032IMG-20250307-WA0033IMG-20250307-WA0030     IMG-20250307-WA0027IMG-20250307-WA0026

Tags:

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు