ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..
 
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
 ఆయిల్ పంట ఫామ్ దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.. మెతుకు తిరుపతిరెడ్డి తెలిపిన కథనం మేరకు..మండలంలోని ప్రగతి సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 179/3 గల వ్యవసాయ భూమి మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగిందని తన వ్యవసాయ భూమి పక్కన ప్రగతి సింగారం మాజీ ఉపసర్పంచ్ భర్త మోరే శ్రీనివాస్ అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఆయిల్ ఫామ్ తోటకు తన యొక్క వ్యవసాయ పొలంనకు  మధ్యగల కందకాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తోటను ధ్వంసం చేయుట కొరకు కందకాన్ని నిప్పుతో అంటించగా కందకం కాలుతూ  20 గుంటల భూమిలో గల ఆయిల్ ఫామ్ చెట్లు కాలిపోగా అందులోని డ్రిప్ పైపులు మరియు పివిసి పైపులు గేటు వాల్స్ కాలిపోవడం జరిగిందని మెతుకు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మా తండ్రి ఏడుస్తూ మంటలార్పుతుండగా అక్కడినుండి మోరి శ్రీనివాస్ వెళ్లిపోవడం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కావాలని ఆయిల్ ఫామ్ తోటను కాలబెట్టి నష్టం చేసిన మోరే శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని  స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ నీ వివరణ కోరగా తిరుపతి రెడ్డి పిర్యాదు మేరకు విచారణ చెప్పినట్టు తెలిపారు.IMG-20250112-WA1323
Tags:

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో
క్రైమ్ 
Read More...
గుండెపోటుతో ఎంపీడీవో మృతి

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌ప‌ర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం...
Read More...
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు 

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..    అంజన్న ఆశీస్సులు తండా ప్రజలమీద ఉండాలి.    - మాజీ సర్పంచ్ భూక్యా రమేష్    అక్షర దర్బార్, శాయంపేట     అంజన్న ఆశీస్సులు తండా...
Read More...
అంజన్న దేవాలయంలో మహా అన్నదానం..

గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మ‌హబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని...
క్రైమ్  వరంగల్ 
Read More...
గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం